అమరావతి: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియా చేరుకున్నారు.. రాజధాని ప్యోంగ్యాంగ్లో నార్త్ కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్,, పుతిన్కు రెడ్ కార్పరెట్ ఆహ్వానం పలికారు..దాదాపు 9 గంటల పాటు పుతిన్, ఉత్తర కొరియాలో ఉంటారు.. ఇద్దరి నేతల మధ్య 90 నిమిషాల పాటు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.. గత సంవత్సరం సెప్టెంబర్లో కిమ్, రష్యాలో పుతిన్ ను కలుసుకున్నారు.. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు, కీలకమైన ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి..పుతిన్ పర్యటన ఇరు దేశాల మధ్య మిలిటరీ బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలుస్తోంది..పుతిన్ రాక సందర్భంగా సెంట్రల్ స్క్వేర్ను కలర్ఫుల్గా డెకరేట్ చేశారు..భారీ ఎత్తున పరేడ్ను నిర్వహించారు..చిన్న పిల్లలు బెలూన్లుతో పుతిన్ కు స్వాగతం పలికారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…
నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…
తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…
అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్ను పరిచయం చేసింది.. దీని…
IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…
This website uses cookies.