AMARAVATHIPOLITICS

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్ ఎన్నిక

అమరావతి: జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్​ను ఎన్నుకున్నారు..మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు..ఈ ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *