శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం రాజీవ్ నగర్ కాలనీ ప్రధాన రహదారి వద్ద భూములను, ఆక్రమించుకుని నిర్మించిన గృహాలను టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి ఆదేశాలతో మున్సిపాలిటీ అధికారులు శనివారం తొలగించారు.
తొట్టంబేడు ఎమ్మార్వో… శివ రాముడు మాట్లాడుతూ ప్రధాన రహదారికి ఆనుకొని కొంతమంది భూకబ్జాదారులు భూమిని ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టారని, తమ దృష్టికి రావడంతో వెనువెంటనే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు తొలగించామన్నారు. కాలవ పోరంబోకు రహదారి పోరంబోకు స్థలాలపై అక్రమ కాడాలు నిర్మించడం నేరమని, అలాంటి కట్టడాలను రెవెన్యూ శాఖ అధికారులకు తొలగించే అధికారం ఉందన్నారు..
IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…
నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…
డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…
జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…
పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…
This website uses cookies.