హైదరాబాద్: వృద్దనారీ ప్రతివత అన్న సామెతను సినీనటుడు అలీ రాగం అందుకున్నాడు…పవన్ కళ్యాన్ పుణ్యం అని చాలా సినీమాల్లో క్యారెక్టర్స్ అందిపుచ్చుకున్నాడు…అలాంటి అలీ…వైసీపీలో కండువా కపుకుని,,పవన్ కళ్యాన్ గురించి చాలా నీచంగా మాట్లాడిన విషయం రాష్ట్ర ప్రజలు మర్చిపోయి వుంటారు అనుకుని పైన చెప్పిన సామెతను గుర్తు చేస్తున్నారు అంటే…..
సినీ నటుడు, కమెడియన్ అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాను అంటూ ఓ సోది చెపుతున్న వీడియోను విడుదల చేశారు…2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, ఆ పార్టీకి సపోర్ట్ చేసిన అలీకి…. వైసీపీ ప్రభుత్వం కొంతకాలం క్రిందట ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించింది…తనకు వచ్చిన పదవీ చూసుకుని వాపును బలుపు అనుకుని,,నోటీకి వచ్చిన బాషాను వుపయోగిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు ప్రేలారు… అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో….అలీ నిర్ణయం తన బాక్సు పగిలి పోతుందన్న భయంతో వైసీపీకి రాజీనామా చేసి…. పూర్తి స్థాయిలో రాజకీయాలకు స్వస్తి పలికినట్లుగా ఈ సోది వీడియోలో చెప్పుకొచ్చారు….జనసైనికులు,,వీరమహిళలు,,జనసేనానిపై అలీ చేసిన కామెంట్స్ ని మర్చిపోయి వుంటారా ???
IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…
నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…
డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…
జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…
పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…
This website uses cookies.