అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం (12వ తేదిన) ఉదయం 11-27 గంటలకు చేయనున్నారు..(ఎన్డీఏ కూటమి) ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు..కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి, స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికి, ప్రత్యేక ఆహ్వానం అందింది..మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట నుంచి విజయవాడకి చేరుకోనున్నారు..
బుధవారం ఉదయం 10-40 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు..1 0-55 గంటలకు కేసరపల్లి దగ్గర ఐటీ పార్క్ కు చేరుకుంటారు..11 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.. తిరిగి 12-45 గంటలకు భువనేశ్వర్ వెళ్లనున్నారు..చంద్రబాబు ప్రమాణస్వీకారనికి మోదీతో పాటు అమిత్షా సహా కేంద్ర మంత్రులు హాజరుకాబోతున్నట్లు సమాచారం ? పలు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…
నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…
డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…
జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…
పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…
This website uses cookies.