కూటమిలో ఉత్సహాం,వైసీపీలో నిరుత్సహాం నింపిన ఎగ్జిట్ పోల్స్
అమరావతి: ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కఠం ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలకు వివిధ సర్వే ఏజెన్సీలు తమ శాంపుల్స్ ను ఆధారంగా చేసుకుని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేసింది..రాష్ట్రంలో కూటమి అధిక్యం ప్రదర్శించనున్నదని అంచనాలు ప్రకటించారు..ఈ అంచనాలు కూటమి అభ్యర్దులు,కార్యకర్తల్లో ఉత్సహాం నింపుతుండగా,,వైసీపీ అభ్యర్దులు,కార్యకర్తల్లో నిరుత్సహాం నింపినట్లు కన్పిస్తొంది..అయితే ఎగ్జిట్ పోల్స్,,తుది ఫలితాలు కాదని,,జూన్ 4వ తేదిన తామే అధికారంలోకి రాబోతున్నట్లు బల్లగుద్ది చెపుతుండడం గమనించాల్సి విషయం..ఏది ఏమైన జూన్ 4వ తేది మధ్యహ్నం వరకు వేచి చూడాల్సిందే మరి…..