INTERNATIONAL

INTERNATIONAL

నేను గెలిస్తే భారత్-అమెరికా మధ్య సంబంధాలను ఉన్నతస్థాయికి-ట్రంప్

అమరావతి: 2024లో జరిగే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Read More
INTERNATIONAL

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ను అధికారికంగా ప్రకటించిన రాజు చార్లెస్ 3

అమరావతి: భారత సంతతికి చెందిన రిషి సునాక్(42)ను బ్రిటన్ ప్రధానిగా,రాజు చార్లెస్ 3 అధికారికంగా బ్రిటన్ ప్రధానిగా ప్రకటించారు. రిషికి ప్రధాని బాధ్యతలు అప్పగించిన విషయంపై బకింగ్

Read More
INTERNATIONALTECHNOLOGY

సర్వర్ డౌన్ కావడంతో అగిపోయిన వాట్సాప్ సేవలు-2 గంటల తరువాత పునురద్ధరణ

అమరావతి: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంగళవారం సర్వర్ డౌన్ కావడంతో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో  యూజర్లు మెసేజ్ లు చేయలేకపోయారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి

Read More
INTERNATIONAL

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన రుషి

అమరావతి: లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంకు భారత సంతతికి చెందిన రుషీ సునాక్ రూపంలో పరిష్కరం లభించింది. రిషి సునాక్ ఏకగ్రీవంగా కన్జర్వేటివ్

Read More
INTERNATIONAL

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ చేస్తున్నాను-సునాక్

అమరావతి: భారతీయ సంతతీకి చెందిన బ్రిటన్ ఎంపీ రుషి సునాక్,బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తనకు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల

Read More
INTERNATIONAL

చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా 3వ సారి ఎంపికైన షీ జిన్ పింగ్

అమరావతి: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ వరుసగా 3వ సారి అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు..గతంలో ఈ రికార్డు కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు

Read More
INTERNATIONAL

బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు

అమరావతి: కొత్త ప్రధానిని ఎన్నుకొనేందుకు బ్రిటన్ లో, అధికార కన్జర్వేటివ్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తొంది..కొత్త నిబంధనల ప్రకారం కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షపదవికీ,తదనంతరం ప్రధానమంత్రి పదవికీ పొటీ

Read More
INTERNATIONAL

బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

అమరావతి: బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు.ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేలరేగడంతో,అమె రాజీనామా చేయక తప్పలేదు.కేవలం ప్రధాని పదవీ

Read More
INTERNATIONALNATIONAL

పద్మభూషన్ అవార్డును అందుకున్న మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్ల

అమరావతి: భారత సంతతికి చెందిన అందునా హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల,,ప్రస్తుతం మైక్రోసాఫ్ సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యనాదెళ్లకు అరుదైన గౌరవం దక్కింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్

Read More
BUSINESSINTERNATIONAL

రూ.1.350 కోట్లుతో దుబాయ్ లో భవంతిని కొనుగొలు చేసిన అంబానీ!

అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో అత్యంత విలాసవంతమైన భవనంను రూ.1.350 కోట్లు పెట్టి కొన్నట్లు బుధవారం జాతీయ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. విలాసవంతమైన

Read More