నెల్లూరు: ఇంటి ఎలక్ట్రికల్ లైన్ కలెక్షన్ మంజూరు చేసేందుకు వినియోగదారుడి వద్ద నుంచి AE శివశంకరయ్య రూ.50,000 /- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికాడు.. ఏసిబి డిఎస్పి శిరీష నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.ఈ దాడుల్లో ఏసిబి సిఐలు, శ్రీనివాస్, కిరణ్, ఆంజనేయ రెడ్డి, విజయ్ కుమార్,ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…
నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…
డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…
జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…
పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…
This website uses cookies.