అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె మాధురి(33) సోమవారం సాయంత్రం చెన్నైలో ఓ వ్యక్తిపై తన కారును నడిపడంతో,,సదరు యువకుడు గాయాలతో మరణించాడు.. ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె మాధురిను చెన్నై పోలీసులు మంగళవారం అరెస్టు చేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.. బాధితుడు పెయింటర్ గా పనిచేస్తున్న సూర్య(24)గా పోలీసులు గుర్తించారు..ఇతనికి 8 నెలల క్రిందటే వివాహాం అయినట్లు తెలుస్తొంది.. సోమవారం రోజువారి కూలీ పనులు తరువాత చెన్నైలోని బీసెంట్ నగర్ ప్రాంతంలోని పేవ్మెంట్ సమీపంలో మద్యం తాగి రోడ్డు పక్కన పడుకున్నాడు.. మాధురి, ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్న BMW కారు,రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్న సూర్యపై నుంచి దూసుకెళ్లింది..ప్రమాదం జరిగిన వెంటనే మాధురి కారు నుంచి దిగి వెళ్లిపోయారని బాధితుడి బాధువులు పేర్కొన్నారు..ప్రమాదం జరిగిన శబ్దాలకు స్థానికులు వెంటనే సంఘటాన స్థలానికి చేరుకున్నారు..
వారితో అదే కారులో వున్న మాధురి స్నేహితురాలు, స్థానికులతో వాగ్వాదానికి దిగింది.. సూర్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కి ఫోన్ చేశామని ఆమె వారికి చెప్పింది.. స్థానికులు ఆందోళనకు దిగడంతో అమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.. వారు అంబులెన్స్ కు కాల్ చేసిన నంబర్ను ఉపయోగించి ఎంపీ కుమార్తె మాధురి,ఆమె స్నేహితురాలిని ట్రాక్ చేసినట్లు చెన్నై J-5 శాస్త్రినగర్ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు.. కారు పుదుచ్చేరిలో రిజిస్టర్ అయినట్లు కూడా గుర్తించామన్నారు..
సూర్య భార్య వినీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304 (ఎ) (నిర్లక్ష్యం వల్ల మరణం) కింద కేసు నమోదు చేశారు.. తదనంతరం, మాధురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు
IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…
నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…
డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…
జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…
పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…
This website uses cookies.