నెల్లూరు రూరల్ -2 APSPDCL సబ్ స్టేషన్ పై ఏసీబీ దాడులు
నెల్లూరు: ఇంటి ఎలక్ట్రికల్ లైన్ కలెక్షన్ మంజూరు చేసేందుకు వినియోగదారుడి వద్ద నుంచి AE శివశంకరయ్య రూ.50,000 /- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికాడు.. ఏసిబి డిఎస్పి శిరీష నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.ఈ దాడుల్లో ఏసిబి సిఐలు, శ్రీనివాస్, కిరణ్, ఆంజనేయ రెడ్డి, విజయ్ కుమార్,ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.