జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు..
నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుందని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెల్లడించారు.ఆదివారం నగరంలోని స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రేపు తెల్లవారుజాము 6 గంటల నుండి సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నదని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారని తెలిపారు.మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి ఈ సామాజిక పింఛన్లు అందజేయనున్నట్టు వివరించారు. మొదటి రోజే పూర్తిస్థాయిలో పింఛన్లను పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారన్నారు.ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా 3వేలు ఉన్న సామాజిక పింఛన్లు 4 వేలకు పెంచడమే కాకుండా ప్రకటించిన నాటి నుండి ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి వెయ్యి రూపాయలు చొప్పున రూ.3 వేల రూపాయలతో మొత్తం రూ.7000 రూపాయలు ఇవ్వనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…
నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…
తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…
అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్ను పరిచయం చేసింది.. దీని…
IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…
This website uses cookies.