రెండు రోజుల్లో రాయలసీమ,దక్షిణకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం-APSDMA
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు,,శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Read More