Another huge encounter in the forests of Chhattisgarh

CRIMENATIONAL

చత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌‌ లోని నారాయణ్‌పుర్‌-దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు..చత్తీస్‌గఢ్

Read More