అంతర్జాతీయ సరిహద్దుల వద్ద దేశంలోకి ప్రవేశిస్తున్న 7 మంది ఉగ్రవాదులు హతం-BSF
అమరావతి: భారత్-పాకిస్థాన్ ఒక వైపు దాడులు జరుగుతుండగా మరో వైపు పాకిస్తాన్ తను పెంచి పోషిస్తూన్న ఉగ్రవాదులను సరిహద్దుల గుండా దేశంలోకి పంపించేందుకు ప్రయత్నించింది..ఉగ్రవాదులను గుర్తించిన BSF
Read More