POLITICS

AMARAVATHIPOLITICS

వైసీపీ రెబల్ ఎం.పీ రాఘరామకృష్ణంరాజును టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు

అమరావతి: వైసీపీ రెబల్ ఎం.పీ రాఘరామకృష్ణంరాజును తెలుగుదేశం పార్టీలో ఆహ్వనిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడు ప్రకటించారు.శుక్రవారం  పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో రాఘురామను కండువా కల్పి పార్టీలో

Read More
AMARAVATHIPOLITICS

రెండు అసెంబ్లీ స్థానలకు అభ్యర్దులను ప్రకటించిన జనసేన

అమరావతి: జనగసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్  మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు..అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా

Read More
AMARAVATHIPOLITICS

సొంత ఇల్లు, భూమి,వాహనం కూడా లేవు- యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌

అమరావతి: బీజెపీ అభ్యర్దిగా మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ (32) కర్ణాటకలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మణతో

Read More
AMARAVATHIPOLITICS

అసమర్థుడైన వ్యక్తి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైయింది-చంద్రబాబు

శ్రీకాళహస్తి: గడిచిన 5 సంత్సరకాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉబిలో నెట్టివేయడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Read More
AMARAVATHIPOLITICS

పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలకు అభ్యర్దుల ఎంపిక పూర్తి-టీడీపీ

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థుల 4వ జాబితాను శుక్రవారం విడుదల చేశారు.. ఈ జాబితాలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతోపాటు పలు

Read More
AMARAVATHIPOLITICS

రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానలకు అభ్యర్దులను ప్రకటించిన బీజెపీ

అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీలో 10 మంది అభ్యర్థులతో బీజెపీ బుధవారం జాబితా విడుదల చేసింది..సామాజిక సమీకరణాలు,, అభ్యర్థుల విజయ అవకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు..1..ఎచ్చర్ల -ఈశ్వరరావు,

Read More
AMARAVATHIPOLITICS

అభ్యర్దుల జాబితను ప్రకటించిన జనసేన

అమరావతి: జనసేనాని ఇప్పటి వరకు తుది జాబితలో ప్రకటించాని అభ్యర్దుల వివరాలను నేడు ప్రకటనలో తెలియచేశారు..అభ్యర్దుల వివరాలు ఇలా వున్నాయి.. పిఠాపురం – పవన్ కల్యాణ్,,2. నెల్లిమర్ల

Read More
AMARAVATHIPOLITICS

కాంగ్రెస్ పార్టీలో చేరిన YCP సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా

అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో YCP సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా పార్టీకి గుడ్ బై చెప్పి ఆదివారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్

Read More
AMARAVATHIPOLITICS

13 ఎం.పీ,11 ఎమ్మేల్యే స్థానాలను ప్రకటించిన టీడీపీ

సర్వేపల్లికి సోమిరెడ్డి ఖరారు.. అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరడం జరిగిందని,,పార్లమెంటులో బలమైన గొంతుని వినిపిస్తూ, రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా

Read More
AMARAVATHIPOLITICS

కోయంబత్తూర్ నుంచి ఎన్నికల బరిలోకి కే.అన్నామలై

మూడవ జాబిత విడుదల… అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 3వ జాబితను గురువారం బీజెపీ విడుదల చేసింది..ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు సంబంధించిన అభ్యర్థులను

Read More