NATIONAL

NATIONAL

డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధం-కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

అమరావతి: డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధంకానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు..ఈ బిల్లుపైనే ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌

Read More
NATIONAL

దీపావళి వేడుకల్లో కాల్చే టపాసులపై నిషేధం విధించి క్రేజీవాల్ ప్రభుత్వం

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో కాల్చే టపాసులపై క్రేజీవాల్ ప్రభుత్వం నిషేధం విధించింది..టపాసులను కాల్చిన సందర్బంలో వచ్చే కాలుష్యంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నరంటూ గత

Read More
HEALTHNATIONAL

కొవిడ్-19 నిరొధానికి ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన డీసీజీఐ

అమరావతి: భారత్‌ బయోటెక్ తయారు చేసిన నాసల్‌ వ్యాక్సిన్‌ కు DCGI అనుమతి మంజూరు చేసింది..ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎమ‌ర్జెన్సీగా వాడేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి

Read More
NATIONAL

ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్-బంగ్లా

స్నేహంతో ఎలాంటి సమస్యనైనా.. అమరావతి: ఆర్దిక ఆసమానతలు,,పేదరిక నిర్మూలన,,ఆర్థికవ్యవస్థ అభివృద్ధిపై భారత్-బంగ్లాదేశ్ లు కలిసి పనిచేస్తాయని బంగ్లా ప్రధాని షేక్ హసీనా అన్నారు..స్నేహంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని,,భారత్

Read More
NATIONAL

రాజ్ పథ్ పేరును ‘కర్తవ్య పథ్’ గా మార్చేందుకు కేంద్రం అడుగులు

బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలం.. అమరావతి: బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దంపట్టే ప్రతీ చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని ఇటీవల ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోడీ

Read More
EDUCATION JOBSNATIONAL

ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా

Read More
NATIONAL

బెంగళూరు నగరంను వణికిస్తున్న వర్షాలు

అమరావతి: కర్ణాటక రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి..సోమవారం తెల్లవారుజాము నుంచే బెంగళూరు నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు నిండు కుండను తలపిస్తున్నాయి..భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో

Read More
NATIONAL

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

అమరావతి: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటన కోసం సోమవారం భారత్ చేరుకున్నారు.. సోమవారం ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనాకు కేంద్ర రైల్వే, టెక్స్

Read More
CRIMENATIONAL

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే మిస్త్రీ మరణానికి కారణం?-మహింద్రా

అమరావతి: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54)తో పాటు ప్రయాణిస్తున్నకారులో నాలుగురు ప్రయాణిస్తుండగా,మిస్త్రీలో పాటు జహంగీర్ పండోల్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు..ఆదివారం గుజరాత్

Read More
CRIMENATIONAL

షాపూర్‌జీ-పల్లోంజీ గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి  

అమరావతి: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ షాపూర్‌జీ-పల్లోంజీ గ్రూప్  ప్రస్తుత చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో  ప్రాణాలు కోల్పోయారు..మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్​ జిల్లాలో

Read More