NATIONAL

AMARAVATHINATIONAL

ఉచిత రేషన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు-ప్రధాని మోదీ

అమరావతి: దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ

Read More
AMARAVATHINATIONAL

నేపాల్ లో భూకంపం 128 మంది మృతి,140కి పైగా గాయాలు,ఆస్తి నష్టం?

అమరావతి: నేపాల్ లో శుక్రవారం రాత్రి 11.40 నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది.. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన భారీ భూప్రకంపనల కారణంగా ఇప్పటి

Read More
AMARAVATHINATIONAL

కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటు యత్నం-కాల్చి చంపిన సైన్యం

క్రికెట్ అడుతున్న ఎస్.ఐపై కాల్పులు.. అమరావతి: జమ్మూకశ్మీరులోనికి,, కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టారులోని జుమాగుండ్ ప్రాంతంలో పాక్ నుంచి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు

Read More
AMARAVATHICRIMENATIONAL

ఎర్నాకులంలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో పేలుడు,ఒకరు మృతి,50 మందికి గాయాలు

అమరావతి: కేరళలోని ఎర్నాకులం జిల్లా జమ్రా ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో పేలుడు ఘటన చోటు చేసుకుంది..ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో

Read More
AMARAVATHINATIONALTECHNOLOGY

డిశంబరు నుంచి BSNL 4G  సేవలు ప్రారంభం-BSNL CMD PK పూర్వర్

అమరావతి: డిశంబరు నుంచి BSNL 4G  సేవలు ప్రారంభిస్తున్నట్లు BSNL CMD PK పూర్వర్ వెల్లడించారు.. అనంతరం ఈ సేవలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తామని తెలిపారు..ఢిల్లీలో జరుగుతున్న

Read More
AMARAVATHINATIONAL

ఉరి సెక్టార్ లో చొరబాటుకు పయత్నించిన పాకిస్తాన్ ఉగ్రవాదులు-కాల్చివేసిన సైన్యం

అమరావతి: ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్ లో పాకిస్తాన్ కు చెందిన కొంత మంది ఉగ్రవాదులు చొరబాటుకు చేసిన ప్రయత్నాలను భారత భద్రతా దళాలు

Read More
AMARAVATHINATIONAL

2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగిడాలి-ప్రధాని మోదీ

అమరావతి: 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని,,2040 నాటికి చంద్రుడి పైకి తొలి భారతీయుడిని పంపాలనే లక్ష్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు

Read More
AMARAVATHINATIONAL

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదు-సుప్రీమ్

అమరావతి: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదని,,స్వలింగ సంపర్కుల వివాహంపై చట్టం చేసే హక్కు పార్లమెంట్ కే ఉంటుందని సుప్రీం చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్

Read More
AMARAVATHINATIONAL

కైలాస మందిరం, ఏకశిల గుహ దేవాలయం, అధ్బుతమైన కళా,శిల్ప సంపద

500 సంవత్సరాలు,7 వేల మంది కార్మికులు. అమరావతి: మన దేశంలో వున్న అధ్బుతమైన కళా,శిల్ప సంపదను తిలకించేందుకు ఒక జీవిత కాలం సరిపోదు..అనేందుకు…ఎల్లోరా గుహలు ఒక సజీవం

Read More
AMARAVATHINATIONAL

ఐదు రాష్ట్రాలకు మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా,తెలంగాణలో నవంబరు 30న పోలింగ్

డిశంబరు 5వ తేది నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి.. అమరావతి: ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్స్ ను విడదల చేసింది.సోమవారం ఢిల్లీలోని

Read More